గుంటూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయని ప్రస్తుత అధ్యక్షుడు వై.శివసూర్యనారాయణ తెలిపారు. 2,018 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గెలిచిన కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుంది. బార్ అసోసియేషన్ కార్యాలయంలో
NDL: శ్రీశైలం నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఛైర్మన్గా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆత్మకూరు మండలం కరివేనలో కార్యాలయాన్ని ప్రారంభించారు. పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం ఐటీడీఏ ఆ
సత్యసాయి: మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా ‘లోకేష్ యువదళం’ సంస్థ ఏర్పాటైంది. పచ్చా అశోక్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆర్గనైజేషన్ బ్రోచర్ను మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘనంగా ఆవిష
KNR: జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో ఇవాళ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఆకునూరి మురళి కమిషన్ నివేదికపై చర్చించనున్నట్లు జోన్ అధ్యక్షుడు ఏబూషి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు
GDWL: ఎస్సీ అభ్యర్థుల స్వయం ఉపాధి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోలు, సోలార్ యూనిట్లపై సబ్సిడీ అందిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. అర్హులు ఏప్రిల్ 8లోగా సంబంధిత వెబ్సైట్లో https://tgobmmsnew.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గ్రామ
అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలోని సెట్టిగుంట రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ఒక విషాదకర సంఘటన జరిగింది. సుమారు 55 ఏళ్ల వయసున్న ఒక మహిళ గూడ్స్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు నీలం రంగు చీర ధరించి ఉందని గుర్తించ
WNP: వనపర్తి పట్టణంలోని రాయిగడ్డలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. రాగి వేణు (53) అనే వ్యక్తి ఉదయం ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు
NDL: నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర, సైబర్ సెక్యూరిటీ, హెల్మెట్ వాడకం వంటి అంశాలపై ఎస్సై మణికంఠ గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్
NDL: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల కానుకల హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. మహానందీశ్వర స్వామివారికి మొత్తం రూ.32,29,396 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హుండీల ద్వారా రూ.31,91,727, అన్నప్రసాదం రూ.22,986, గోసంరక్షణ ద్వారా రూ.14,6
KRNL: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో డీఆర్సీ (జిల్లా సమీక్షా కమిటీ) సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో క