గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో గల శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన వైసీపీ నేతల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వై.వీ. సు
సత్యసాయి: ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ (FCRA) రెన్యూవల్ అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో అనంతపురంలోని ఫెర్రర్ నివాసాన్ని ఎమ్మెల్యే సింధూర రెడ్డి సందర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చేసిన విశేష కృషితో ఈ అనుమతుల
E.G: రాజానగరం మండలం మల్లంపూడి గ్రామానికి చెందిన కర్రి రాధ రూ. 23,920, గోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణలకు రూ. 41,724ల విలువ గల CMRF చెక్కులను జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా ఇస్తుందని పేర్కొన
SRCL: మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు మంగళవారం వేడుకలు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నా
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో క్రేజీ ప్రాజెక్టు రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఇందులో స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటించనున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ చేశారు. దిల్ రాజు ప్రొడక్ష
NDL: ఈనెల 10న రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు ఇవాళ సీపీఐ నాయకుడు రంగం నాయుడు తెలిపారు. కొలిమిగుండ్ల మండలంలోని రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల రైతుల పంటలు దెబ్బ తినడంతో రైతులు భారీగా నష్టపోయారు.
VSP: గాజువాకలో శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సమ్మర్ తరగతులు ప్రారంభమయ్యాయని ఆలయ ఛైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజుల మంగళవారం తెలిపారు. 6-18 సంవత్సరాల పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన కలిపించేందుకు ఏప్రిల్ 5 నుంచి 45 రోజులు పాటు తరగతులు న
SKLM: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. మంగళవారం రణస్థలం M దేరసాం గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ఈశ్వరరావు ప్రారంభించారు. పశు సంవర్ధక రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమన్నారు.
NLG: నేడు ట్రాన్స్ జెండర్స్ డే.. చిట్యాల మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్గా ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్ కావేరి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎటువంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, కేవలం ప్రజలపై నమ్మకంతో బరిలో నిలిచి గెలుపొందడం విశేషం. సా
KDP: లింగాల మండలం రామట్ల పల్లె గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ అమర్నాథ్ రెడ్డి పశు వైద్యశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి మంగేష్ పశువులక