KKD: పిఠాపురం ఆర్ఆర్బీహెన్ఆర్ క్రీడా మైదానంలో రేపు ఉమ్మడి తూ.గో. జిల్లా స్థాయి పురుషుల, మహిళల రగ్బీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నిర్వహక కార్యదర్శి లక్ష్మణరావు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడిస్తూ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎం
GDWL: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు రాఘవేంద్రరావు, రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం విద్యుత్ శాఖ గద్వాల డివిజన్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన ధర్నాలో పా
SRD: రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం HPV వ్యాక్సిన్ను 18 మంది బాలికలకు వేశారు. వ్యాక్సిన్ వేసిన గంట సేపటి వరకు ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ డా. కల్పన పర్యవేక్షణలో ఉంచారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వారికి గర్భ
ATP: ‘పీ4 – జీరో పావర్టీ’ మొదటి వార్షికోత్సవ వేడుకల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. శింగనమల ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 6,882
MBNR: నవాబ్పేట ఎంపీడీవో జయరాం నాయక్ సోమవారం రుద్రారం గ్రామ నర్సరీని సందర్శించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి, జాగ్రత్తగా కాపాడాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో భద్రు నాయక్, పంచా
JGL: జనగణన-2027 తొలి విడత ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీ కేరి సూచించారు. మే 11-జూన్ 9 వరకు డిజిటల్ విధానంలో ఈ గణన సాగనుంది. జగిత్యాల జిల్లాలో ఇందుకోసం 1,899 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమిస్తున్నట్లు
SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో వారంతపు సంత ( తైబజార్) ఇవాళ ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వేలం పాట సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జ్ఞాన్ దేవ్ పేర్కొన్నారు. కావున ఉప సర్పంచ్, పంచాయతీ పాలకవర
NGKL: చారకొండ మండలం శిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో అక్రమ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపుల నిర్వాహకులు విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నా, అబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని భ
KNR: మానకొండూరు (M) ఊటూరు ఇసుక రీచ్లో ఓ లారీ డ్రైవర్ తన వాహనం క్యాబిన్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తోటి డ్రైవర్లు గమనించేసరికి ఆయన బోర్లా పడి ప్రాణాల్లేకుండా కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా
SRCL: సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం 2026-27 సంవత్సరానికి గాను ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశం ప్రారంభమవుతుందని, అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్