NGKL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 7 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆద
MLG: చెక్ బౌన్స్ కేసులో ఒక వ్యక్తికి కోర్టు 30 రోజుల జైలు శిక్ష విధించింది. 2023లో శంకర్కు శ్రీనివాస్ రూ.8 లక్షల అప్పుకు చెక్ ఇచ్చాడు. బ్యాంకులో వేయగా చెక్ బౌన్స్ కావడంతో బాధితుడు కేసు వేశాడు. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి శిక్ష విధించారు. ఈ వి
TPT: ఏపీ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి సమీపంలో ఉన్న శ్రీభాగ్య అతిథి భవనం వద్ద టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఆయనకు స్వాగతం పలికి బస ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నైవేద
కోనసీమ: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పదోన్నతి పొందిన జిల్లా JC నిశాంతిని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఇవాళ సత్కరించారు. అమలాపురంలో జేసీను కలిసి ఆమెకు మొక్కను అందించి, శాలువాతో సన్మానించారు. కలెక్టర్గా ప్రజలకు ఉత్తమ
SRPT: హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత సాంకేతిక సంస్థలో 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రవేశాలు ప్రారంభమైనట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని, అర్హులైన విద్యార్థులకు నెలకు రూ.2,500
BDK: జిల్లాలోని 26వ డివిజన్కు చెందిన దుంపల రాజేష్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్లకార్డ్ ప్రదర్శిస్తూ తమ డిమాండ్లను వెల్లడించారు. మున్
MDK: ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పెద్ద శంకరంపేట మండల ప్రత్యేక అధికారి జగదీష్ అన్నారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజ
MDCL: భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ PS పరిధిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన పన్నీరు నరసింహ(45) రోజూ మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు. ఈ విషయమై భార్య మందలించడంతో మనస్థాపానికి గురై సోమవారం ఉదయం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్&
RRతో జరుగుతున్న మ్యాచ్లో CSK పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన CSKను రాజస్థాన్ బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కేవలం 8.0 ఓవర్లలోనే 57 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి CSK పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కెప్టెన్ రుతురాజ్(6), సంజూ
సిరిసిల్ల బార్ అసోసియేషన్ నూతన కమిటిని ఇవాల ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆవునూరి రమాకాంత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రమాకాంత్ మాట్లాడుతూ.. సిరిసిల్ల బార్ అసోసియేషన్ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. అతనికి పలువురు శుభకాం