HNR: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 62వ డివిజన్ సోమిడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన మందులను పంపిణీ చేశారు. ఈ కార్య
VZM: ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష
KNR: టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర టీబీ నిర్మూలనకు న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, టీబి నియంత్
WNP: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలత తెలిపారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచి
NLG: చిట్యాల పట్టణంలో రోడ్డు పనులతో పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ ఛైర్మన్, పాలకవర్గానికి సీనియర్ ఉద్యమ నాయకులు పోలేపల్లి సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రమాదాలకు కారణమైన వాహనాలను గుర
WGL: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ను ప్రారంభించారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ సెల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుశ్రుత
TG: రైతులు వాడుతున్న గడ్డి మందు అత్యంత ప్రమాదకరమని, దానిని వెంటనే నిషేధించాలని అసెంబ్లీ తీర్మానించింది. అనేక దేశాల్లో ఇప్పటికే దీనిపై నిషేధం ఉందని, దీనివల్ల ప్రాణనష్టం జరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గడ్డి మందు వల్ల తలె
కోనసీమ: ప్రాణాలు నిలుపుకునేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు సాగించాలని మండపేట రూరల్ సిఐ పీ.దొరరాజు విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరపురంలో హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత, సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహి
VSP: జీవీఎంసీ పరిధిలో ఇకపై జనన, మరణ ధ్రువపత్రాలు కేవలం జోనల్ కార్యాలయాల్లోనే CRS ద్వారా జారీ చేయనున్నట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి ఈ .ఎన్. వి. నరేష్ కుమార్ తెలిపారు. సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. యూబీడ
సత్యసాయి: సోమందేపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. తహశీల్దార్ మారుతి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వ పథకాల అమలు, రెవెన్యూ సంబంధిత పను