KRNL: ప్రజల దాహార్తిని తీర్చేందుకు శుద్ధజలాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పత్తికొండ MLA శ్యాంబాబు అన్నారు. సోమవారం వెల్దుర్తిలోని బ్రహ్మగుండం రహదారిపై ఉన్న ఎన్టీఆర్ శుద్ధ జల కేంద్రాన్ని ఆయన పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. గ్రా
AP: జగన్ హయాంలో ఇచ్చిన టిడ్కో ఇళ్లకు రంగువేసి తమ ఘనతగా కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చివరకు టిడ్కో ఇళ్లపై కూడా చంద్రబాబు సర్కార్ క్రెడిట్ చోరీ చేస్తుందని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించే
KRNL: వెల్దుర్తి మండలం ఎల్.బండకు చెందిన చాకలి చిన్న ఎల్లయ్య అకాల మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం 1992-93 పదవ తరగతి పూర్వ విద్యార్థులు మిత్రుడి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. తమ వంతు సహాయంగా రూ. 35,800 నగదును అందజేసి అండగా నిలిచారు. ఈ స
NZB: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి యోలు మాల శంకర్కు హార్ట్ ఎటాక్ రావడంతో HYD లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. గుండెలో బ్లాక్ ఏర్పడిందని స్టంట్ వెయ్యాలని వైద్యులు సూచించారు. సహాయం కోసం కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రె
TPT: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల నుంచి డబ్బులు తీసుకుని దర్శనాలు చేయిస్తున్న వారిని విధుల నుంచి తొలగించారు. సెక్యూరిటీ గార్డులు గురవమ్మ, విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని దర్శనాలకు పంపుతున్నట్లు కంట్రోల్ రూమ్ నుం
HYD: పాతబస్తీ మెట్రో పనుల వల్ల పురాతన కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిల్ విచారణలో ఉండగానే కొన్ని కట్టడాలను కూల్చివేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు అఫిడవ
W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ సోమవారం నిర్వహించారు. హెచ్ ఎం కొల్లాబత్తుల సూర్యకుమార్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశ ప్రధాన అల్పాహారాలలో ఇడ్లీ ఎంతో ప్రాముఖ్యత కల్గివుందన్నారు. పసి పిల్లలు మొదలుకుని పండు ముసలి
ఖమ్మం జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో ‘అంతర్జాతీయ జీరో వేస్ట్ డే’ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియ
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో ప్రతి సోమవారం నిర్వహించే పల్లకి సేవ ఈసారి ఘనంగా జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంద
BDK: భద్రాచలం ITDA DDకు ఆదివాసీ విద్యార్థి రాష్ట్ర కమిటీ బృందం ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సత్యనారాయణ పురం బాయ్స్ హాస్టల్లో మెనూ అమలుపై ఆరోపణలు ఎదురుకుంటున్న వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.