KDP: కలసపాడు మండల తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న మధురవాణి ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రవీంద్రారెడ్డిని నియమించారు. ఆయన సోమవారం కలసపాడు MROగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ఏవైనా సమస్యలు ఉం
MDCL: మాల్కాజిగిరి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. బాలవాటిక, ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ వ్యవస్థల మధ్య గందరగోళం నెలకొంటోందని తెలిపారు. 72 కేంద్రాలు అభివ
కోల్కతాపై రోహిత్ శర్మ విధ్వంసక ఆట తీరును చూస్తుంటే ‘రోహిత్ 2.O’ సిద్ధమైనట్లు కనిపిస్తోందని భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. నరైన్, వరుణ్ వంటి స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొన్నాడని కొనియాడాడు. KKR తమ బౌలింగ్ వనరులను సరిగ్గా వ
AKP: పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్లో పారిశుధ్య పరిస్థితి సరిగా లేదని స్థానిక వర్తక వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎం రమేష్ నాయుడు, అధ్యక్షుడు టి.నర్సింగరావు తెలిపారు. పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు పారిశుధ్య కార్మికుల సంఖ్
TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై ఉప్పర్పల్లి కోర్టులో ఇవాళ వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై న్యాయస్థానం రేపు తన తుది తీర్పును వెలువరించనుంది. కాగా.. డ్రగ
అన్నమయ్య: మదనపల్లిలో జరిగిన PGRSలో ఎస్పీ ధీరజ్ ప్రజల సమస్యలను స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల అసలైన సంతృప్తి అని పేర్కొంటూ, మహిళలు, దివ్యాంగుల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని
AP: అమరావతి చట్టబద్ధత తీర్మానంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకూ పనికిరాదు. రాజధానులపై నిర్ణయం రాష్ట్రాల ఇష్టం. ఎన్ని సంవత్సరాలకు అమరావతి పూర్తవుతుందో చెప్పగలరా. చంద్రబాబు అమరావతి కోసం
నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, నిద్రలేమి, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది మైగ్రేన్తో ఇబ్బంది పడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి కాదు, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. యోగా, సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకో
BHNG: ఈరోజు బొమ్మలరామారం మండలం కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ గట్టు మైసమ్మ తల్లి జాతరలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
సత్యసాయి: పెనుకొండ మండలం పులేకమ్మ గుడి సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక కారు రోడ్డుపైకి వచ్చిన ఆవును ఢీకొట్టడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా వాహనాలు ఆగిపోవడంతో మరో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన