NLG: చిట్యాల మండలం, బొంగోనిచెరువు గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ కట్ట ఆశయ్య ఇవాళ ప్రారంభించారు. పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని రైతులను కోరారు. పశువైద్య సిబ్బంది శ్రీనివాసరావు, వెంకన్నలకు గ
ATP: కూడేరు మండలంలోని పెన్నహోబిలం రిజర్వాయర్ నుంచి ధర్మవరం కుడి కాలువకు నీటి విడుదలను అధికారులు తగ్గించారు. ఇప్పటి వరకు 630 క్యూసెక్కుల నీరు వదలగా, ప్రస్తుతం దాన్ని 300 క్యూసెక్కులకు కుదించారు. కాలువ పరిధిలోని 49 చెరువులు పూర్తిగా నిండటంతో ఈ నిర్ణ
టాలీవుడ్లో భారీ చిత్రాల వాయిదాల పరంపర పరిశ్రమను కలవరపెడుతోంది. ‘ప్యారడైజ్’, ‘పెద్ది’ వంటి క్రేజీ ప్రాజెక్టులు గ్రాఫిక్స్, నిర్మాణ జాప్యాల వల్ల వెనక్కి తగ్గడంతో థియేటర్ల క్యాలెండర్ తలకిందులవుతోంది. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లకు ఇబ
BHNG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఆలేరు మున్సిపల్ 4వ వార్డు పరిధిలోని పలు అభివృద్ధి పనులను చైర్ పర్సన్ బీజని బాలమణి-భాస్కర్ పరిశీలించారు. పనులు త్వరితగతినా పూర్తి చేయాలని అధికారులకు ఆద
WGL: నర్సంపేట మున్సిపాలిటీలో నేడు బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అనునిత్యం నర్సంపేట సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యం
ఖమ్మం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో కొందరు వ్యాపారులు కమర్షియల్ సిలిండర్ను రూ. 3 వేలకు, డొమెస్టిక్ సిలిండర్ను రూ. 2 వేలకు అమ్ముతున్నారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు స్పందించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. 20 రోజుల క్రితం బుక్ చేసుకున్న
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC-ముంబై)లో 105 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి రోజు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సెన్సెల్ విభాగాల్లో షెలోషిప్ అందించనుండగా.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికై
SRCL: వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కు చెందిన 60 ఏళ్ల మహిళ రొమ్ములో గడ్డతో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి రావడం జరిగింది. షుగర్ వ్యాధితో చాలా ఏళ్లుగా బాధ పడుతున్న ఆమెకు నోటిని పూర్తిగ
KNR: శంకరపట్నం మండలంలోని కేశవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు పుస్తక పఠనం విశిష్టతను గ్రంథాలయ ఇన్ఛార్జ్ సంపత్ వివరించారు. పోటీ పరీక్షల్లో రాణించాలంటే పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాల
PLD: ఈపూరు మండలం పొనుగోటివారిపాలెం గ్రామంలో మంగళవారం రెండో రోజు కూడా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో వాతావరణ మార్పుల వల్ల కలిగిన ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఏమైనా వ్యాధ