SDPT: కొమురవెల్లి మండలం ఐనాపూర్ ZPHSలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఇ. రోహిత రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైనట్లు స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ హనుమకొండలో నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో భాగంగా విద
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల తీరుపై కాగ్ విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2023 మార్చి వరకు ఉన్న గణాంకాలను విశ్లేషించిన కాగ్.. రాష్ట్రంలో మొత్తం 83 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా.. వాటిలో 16 సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయని పేర్కొంది. కేవలం 6 సంస్థలే
JN: జఫర్గడ్ మండలం అల్వార్ బండ తండాలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన గ్రామ నిర్మాణానికి సహకరించాలని సర్పంచ్ అరుణశ్రీ కోరారు. సోమవారం ఆమె తడి, పొడి చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన త్రిచక్ర వాహనాన్
తెలంగాణలో బతుకమ్మ పండుగ మాదిరిగానే.. ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో ఫూల్ దెయ్ పండుగ ఘనంగా నిర్వహిస్తారు. వసంత కాలపు రాకకు గుర్తుగా ఈ వేడుకను జరుపుకుంటారు. నెలరోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో చిన్నారులే ప్రధాన ఆకర్షణ. పిల్లలు కొండల నుంచి రంగురంగుల పూ
KNR: రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, బసవతాధికారిణి డాక్టర్ జోష్ణ జ్యోత్స్న కరీంనగర్ నగరంలోని 4వ డివిజన్ దుర్షేడ్లోని పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ని
W.G: ఆకివీడులో జాతీయ రహదారిపై ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. పెదపేటలోని రామాలయం విషయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన వారంతా ఆందోళనకు సిద్ధమయ్యారని ముందస్తు సమాచారంతో జాతీయ రహదారిపై వెళ్తు
HYD: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో BRS ఎమ్మెల్యేల బృందం ఇవాళ మధ్యాహ్నం 12:15 నిమిషాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలవనుంది. ఈ భేటీలో మంత్రిపై ఉన్న ఆరోపణలపై వివరాలు సమర్పించి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయను
అనకాపల్లి కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి అర్జీదారులతో మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వే
SRD: కంగ్టి మండలోని చందర్ తండాలో ఉపాధి హామీ పనులను ఎంపిడిఓ సత్తయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరు తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ కు సూచించారు. మొత్తం 60 మంది కూలీలు పనిచేస్తున్నారని చెప్పారు. మి
TG: హైదరాబాద్ శివారు వట్టినాగులపల్లిలో రూ.1400 కోట్ల భూమిని మంత్రి పొంగులేటి కబ్జా చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. భూ యజమానుల ఇంటికి వెళ్లి మంత్రి, మంత్రి కుమారుడు హర్ష బెదిరించారన్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నట్ల