MNCL: జన్నారం మండలంలోని సాగునీటి కాలువలు శాశ్వత మరమ్మతులకు నోచుకోవడం లేదు. కడెం ఆయకట్టు రైతాంగం ఇబ్బందులు పడుతోంది. జన్నారం కడెం ప్రాజెక్ట్ పరిధిలోనే ఉంది. ప్రాజెక్ట్ ప్రధాన కెనాల్ నుండి ఉపకాల్వలకు సాగునీటిని సరఫరా చేస్తున్నారు. భారీ వర్షాలక
TPT: సీఎం చంద్రబాబు ఇవాళ సూళ్లూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాలంగి గ్రాయిన్ దెబ్బతిని ఉప్పు నీరు నదిలో కలసిపోతున్నాయి. నెర్రికాలువ, పాలచ్చూరు కాలువ ఏడాది కాలంగా పనులు సా
ఎప్పుడైనా ప్రయాణాల్లో ఉన్న సమయంలోనో లేదా సిగ్నల్ సరిగ్గా లేని ప్రాంతంలో ఉన్నప్పుడో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే.. రీల్స్ లోడ్ అవ్వక తెగ బాధ పడిపోతుంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘మెటా’ యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ సిద్ధమవుతో
WGL: నల్లబెల్లి మండలంలోని ఆర్షనపల్లి, ధర్మారావుపల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్య
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ రెండోసారి తల్లి అయింది. మార్చి 29, 2026న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో కపూర్, అహూజా కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. సోనమ్, ఆనంద్ అహూజాలకు 2018లో వివాహం కాగా, 2022లో వీరికి వాయు అనే క
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని దర్శించుకుని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆర్కే రోహిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే దా
KRNL: ఆదోని మండలం సంతే కుడ్లూరు గ్రామానికి చెందిన బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు కురువ మాలింగప్ప బ్రెయిన్ స్ట్రోక్తో ఆదివారం కర్నూలులో చికిత్స పొందుతూ.. మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలిసిన ఎమ్మెల్యే పార్థసారథి సహా ప
MHBD: మహబూబాబాద్ పట్టణంలో ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని టౌన్ సీఐ మహేందర్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లలో సాధారణ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ
JGL: జగిత్యాల జిల్లాలో ఉల్లాస్-నవభారత సాక్షరత కార్యక్రమం మూల్యాంకన పరీక్షలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి యం.రఘువరణ్ పరిశీలించారు. జగిత్యాల రూరల్, అర్బన్, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లో నిర్వహించిన ఈ పరీక్షల్లో సుమారు 22 వేల మహిళలు ఉత్సాహం
VZM: వాహన నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలని SI రమేశ్ కోరారు. బొబ్బిలి పట్టణంలోని పాత డంపింగ్ యార్డు వద్ద ఆదివారం వాహనాలను తనిఖీ చేసి పాత చలానాలను కట్టించారు. వాహన నిబంధనలు పాటించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించా