BHNG: ఈరోజు బొమ్మలరామారం మండలం కేంద్రంలో నిర్వహిస్తున్న శ్రీ గట్టు మైసమ్మ తల్లి జాతరలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కర్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.