MDCL: మాల్కాజిగిరి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. బాలవాటిక, ప్రైమరీ, ప్రీ-ప్రైమరీ వ్యవస్థల మధ్య గందరగోళం నెలకొంటోందని తెలిపారు. 72 కేంద్రాలు అభివృద్ధికి నోచుకోలేదని, అనేక కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు.