PLD: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఏ మాత్రం జాప్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కృత్తికా శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన PGRSలో ఆమె పాల్గొని బాధితుల నుంచి 103 అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు తక్షణమే ఊరటనివ్వాలని స్పష్టం చేశారు.