PPM: పీ-4తో బంగారు కుటుంబాల తలరాతలు మారనున్నాయని, పేదరికం లేని సమాజమే లక్ష్యం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పీ-4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆధార్ కార్డు నిర్మూలన చేయటమే సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అన్నారు.