AP: అమరావతి చట్టబద్ధత తీర్మానంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకూ పనికిరాదు. రాజధానులపై నిర్ణయం రాష్ట్రాల ఇష్టం. ఎన్ని సంవత్సరాలకు అమరావతి పూర్తవుతుందో చెప్పగలరా. చంద్రబాబు అమరావతి కోసం చేసిన ఖర్చు ఎంత?’ అంటూ ప్రశ్నించారు.