NZB: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి యోలు మాల శంకర్కు హార్ట్ ఎటాక్ రావడంతో HYD లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. గుండెలో బ్లాక్ ఏర్పడిందని స్టంట్ వెయ్యాలని వైద్యులు సూచించారు. సహాయం కోసం కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డిని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.4 లక్షల విలువైన LOC ని బాధిత కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు.