BDK: భద్రాచలం ITDA DDకు ఆదివాసీ విద్యార్థి రాష్ట్ర కమిటీ బృందం ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సత్యనారాయణ పురం బాయ్స్ హాస్టల్లో మెనూ అమలుపై ఆరోపణలు ఎదురుకుంటున్న వార్డెన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన పేద విద్యార్థులకు మెనూ ప్రకారం అందవలసిన నోటి కాడ కూడును అందియ్యకపోవడం దరిద్రం అని తెలిపారు.