NTR: కంచికచర్ల మండలం మోగులూరులో ప్రజాదర్బార్ కార్యక్రమం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎండాకాలంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.