ATP: తాడిపత్రిలోని YCP కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమావేశం నిర్వహించారు. తాడిపత్రి పట్టణం, రూరల్ మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేత
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యను అభ్యసిస్తున్న 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ (2021 నుంచి 2025 వరకు) విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపు గడువును పెంచినట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఏప్
KDP: కమలాపురంలో రూ.65 కోట్లతో రైల్వే వంతెన పనులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత ప్రారంభించనున్నట్లు టీడీపీ జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్ బాషా ఒక ప్రకటన ద్వారా పేర్
W.G: నరసాపురం టౌన్ వీధి వ్యాపారుల నుంచి పన్ను వసూలు చేసుకునే ఆశీలు వేలం పాట ఖరారైందని పురపాలక కమిషనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన భూపతి సురేష్ అత్యధికంగా రూ.50.40లక్షల హెచ్చుపాటకు పాడి పన్ను వసూలు హక్కు సొంతం చేసుకున్నారు. పశువధ
ADB: మంచి కంటి చూపుతో ప్రమాదాల నివారణ సాధ్యమని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం బోథ్ మండల కేంద్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఆటో, టాక్సీ, లారీ, కార్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్తో రోడ్డు ప్రమాదా
MDK: చేగుంట మండలంలోని గోపాలపురం గ్రామం నుంచి కొండగట్టు అంజన్న క్షేత్రం వరకు సోమవారం పాదయాత్ర ప్రారంభమైంది. హనుమాన్ జయంతిలోపు స్వామివారిని దర్శించుకోవాలనే సంకల్పంతో మాజీ వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం నేతృత్వంలో 16 మంది మాలధారులు ఈ యాత్ర చేప
సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ 62 అర్జీలను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు
NRPT: నారాయణపేట పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కమిషనర్ గోల్కొండ నరసయ్య తెలిపారు. ఓటరు జాబితాలో పేరు, 21 ఏళ్ల వయస్సు వంటి అర్హతలు తప్పనిసరని చెప్పారు. మైనారిటీ వర్గాలకు ప్రత్యేక స్థానాల
PDPL: మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో జమఖర్చులు, సోలార్ ప్లాంట్ ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయను
SDPT: వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను నిబంధనల ప్రకారం పాటించాలని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి సూచించారు. సోమవారం గౌరారంలోని కావేరి యూనివర్సిటీలో విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ద్విచక్ర వాహ