కోనసీమ: రాజోలు మండలంలో 16 గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్ లను నియమిస్తూ ఎంపీడీవో కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాటిపాక, రాజోలు, తాటిపాక, శివకోడు మేజర్ పంచాయతీలకు తహసిల్దార్ భాస్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, ఎంఈవో, అగ్రికల్చర్ ఏవో హార్టికల్చర్ అధికారులు మిగిలిన గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించారు.