కృష్ణా: కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామానికి చెందిన అప్పికట్ల భారతి బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి దగ్గర బాత్రూంలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆమె తల్లి కోట చంద్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేసి, ప్రాథమ
RR: రేపు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య పెళ్లి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సీపీ సజ్జనార్, అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పనులను పరిశీలించారు. వీఐపీలు, సాధార
గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు పూర్తిగా నివారించేందుకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో చోటుచేసుకున్న నాలుగు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించి
WNP: ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులు మహానంది, ప్రతాపరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పోస్టర్ను విడుదల చేశారు. ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడ
AP: అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వ
CTR: ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పశువైద్య కేంద్రంలో పాడి రైతులకు గడ్డి కత్తిరించే యంత్రాలను 50% సబ్సిడీపై పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు హాజరై యంత్రాలను అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్
RR: ప్రపంచ శాంతి కోసం కర్ణాటక నుంచి బౌద్ధ బైక్షువులు చేపట్టిన 450 కిలోమీటర్ల పాదయాత్ర ఎల్బీనగర్కు చేరుకుంది. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు శంకర్ వారిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ
GNTR: తెనాలికి చెందిన టీడీపీ నాయకురాలు జెట్టి రేణుకపై సోషల్ మీడియాలో అసభ్యకర, అసత్య ప్రచారాలు చేసినందుకు బాపట్లకు చెందిన వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి షేక్ సయ్యద్ను తెనాలి రూరల్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. టీటీడీ ఛైర్మన్ వ్యవహారంలో ఆమ
కృష్ణా: గుడివాడ చాపల మార్కెట్ వినాయకుడి గుడి సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు, పోలీస్ సిబ్బందితో కలిసి వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ పేకాట శిబిరంపై బుధవారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న 11మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, రూ. 13,670ల
మార్కాపురం మార్కెట్ యార్డ్ను జేసీ పి. శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కందులు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, సేకరణ విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తూకంలో తేడాలు రాకుండా చూసి రైతులకు తగిన న్యాయం చేయాలని, ధరల వ