ATP: రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (ఏపీబీఓసీడబ్ల్యుడబ్ల్యుబీ) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న నాలుగు రకాల పథకాలకు అర్హులైన కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ లక్ష్మీనరసయ్య శనివార
KRNL: బనగానపల్లెలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి మంత్రి బీసీ జనార్దన్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పెన్షన్లు, ఉద్యోగ-ఉపాధి వంటి సమస్యలపై వచ్చిన వినతులను సంబంధిత అధికారులతో మాట్లాడి త్వ
SKLM: నగరంలో డయేరియా ప్రబలిన ఘటనలో మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి సరఫరా విభాగం డీఈఈ జగన్మోహన్, దమ్మలవీధిలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శరత్ను విధుల నుంచి తొలగిస్తూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ శనివా
BDK: చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి 3న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చి, తరువాత ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణం పూర్తయ్యాక శుద్ధి పూజల అనంతరం దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి.
NLR: కొంతకాలంగా పేకాట ఆడుతున్న 15 మందిని కావలి ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. అల్లూరు మండలంలోని ఇస్కపల్లి గ్రామంలో కొందరు కొంతకాలంగా పేకాట స్థావరం ఏర్పాటు చేసుకొని పేకాట ఆడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీ
గుంటూరు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం సుమారు 60 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడి వివరాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని గుంటూ
E.G: రాజమండ్రి జాంపేట సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. లైన్ నిర్వహణ పనుల నిమిత్తం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కరెంటు నిలిపివేస్తున్నట్లు ఎలక్ట్రికల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. సబ్ కలెక్టర్ ఆఫీసు ఏరియ
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం వద్ద బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్ల ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం
విశాఖ: చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3న సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో వెంకట్రావు శనివారం తెలిపారు. గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి తిరిగి దర్శనాలకు భక్తులకు మరుసటి రోజు అనుమతిస్తామన్నారు. దర
KDP: వల్లూరు మండలం మాచిరెడ్డిపల్లె హరిజనవాడలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్య రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వృద్ధులు,దివ్యాంగులు, ఒంటరి మహిళలకు స్వయంగా పింఛన్లు అందజేశారు.అనంతరం గ్రామస్థులతో మ