WNP: జీఎస్ఆర్టీసి మహబూబ్నగర్ రీజియన్ పరిధిలో వివిధ డిపోలలో అప్రెంటిస్ శిక్షణ ప్రాతిపదికన ఆసక్తిగల వారి కొరకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ఇంజనీరింగ్, డిప్లమా, ఏదైనా డిగ్రీ 2021 సంవత్సరంలో ఉత్తీర్ణులై
JGL: పెగడపల్లి మండల పరిధిలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ నుంచి మైనర్ కాలువలకు ఆదివారం అధికారులు సాగునీటిని విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన వారబందీ పద్ధతిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీరు చేరుతోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా, కాలు
KNR: రామడుగు గ్రామంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా పంచాయతీ సిబ్బంది ప్రత్యేక వేషధారణతో గ్రామంలో తిరుగుతూ కోతులను తరిమివేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మ
NLG: చంద్రగ్రహణం కారణంగా రేపు నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడాల రామలింగేశ్వర స్వామి దేవాలయం, గోపాలయపల్లి సమీపంలోని వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయాలను మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల ఈవోలు సల్వాది మోహన్ బాబు, వెంకట్రెడ్డి ఒక
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పలు కాలనీల్లో నిండిన డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రధాన రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంప
SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నేడు రాత్రి 10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కళ్యాణ మహోత్సవానికి సంబం
HYD: నగరాల్లో మారుతున్న జీవనశైలితో చాలామంది రోజుకు కనీసం 200 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు కూడా తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల రక్తహీనత, మధుమేహం సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం 400–500 గ్రాముల వరకు కూరగాయల
మళయాళ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర దర్శకుడు చిదంబరం ఎస్ పొడ్యాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 2022లో తనను చిదంబరం వేధించినట్లు ఓ మహిళ ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్య
NZB: సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లను నిన్న ఎత్తారు. ఈ కార్యక్రమంలో TG, MH, కేంద్ర జలవనరులశాఖ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబరు 29 వరకు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయాల్సి ఉం
మహబూబ్నగర్ జిల్లా వాసులు దుబాయ్లో ఇరుక్కుపోయారు. ఓ గోల్డ్ లోన్ సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 360 మందిని టూర్కు తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణానికి విమానాశ్రయానికి చేరుకున్న వేళ యుద్ధ పరిస్థితుల కారణంగా ఫ్లైట్లు రద్దయ్యాయ