వరంగల్ నగరంలోని ఎన్ఐటిలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి వ్యక్తిగత కారణాలతో కొంతమంది విద్యార్థుల మధ్యవాగ్వాదం చెలరేగి దాడులకు చేసుకున్నారు.ఈ ఘటనలో కొందరు విద్యార్థులకు గాయాలు కాగా,వారికి ఆస
అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బొడేడ ప్రసాద్ నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రసాద్ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఈ మే
T20 WC నాకౌట్స్ రౌండ్లో అత్యధికంగా 373 రన్స్ చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 6 మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించగా.. రోహిత్(8 మ్యాచుల్లో 227), బట్లర్(6లో 226) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ రౌండ్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డ్(5) క
SDPT: జిల్లా గజ్వేల్ ఆసుపత్రిలో 43 ఏళ్ల మహిళకు అరుదైన గర్భాశయ ఫైబ్రాయిడ్ (లియోమయోమస్) శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. గర్భాశయ కండర గోడలలో పెరిగిన 24 వారాల పరిమాణంలో ఉన్న 13/11/10 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్ను వైద్యులు తొలగించారు. ఈ శస్త్ర చికిత్సను డ
ASF: సమాచార హక్కు రక్షణ చట్టం-2005 సొసైటీ ఆసిఫాబాద్ జిల్లా లీగల్ అడ్వైజర్గా కాగజ్ నగర్కు చెందిన న్యాయవాది ధీరజ్ భౌమిక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కొండగుర్ల కమలాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ధీరజ్ మాట్లాడుతూ.. చట్టంపై ప్రజ
MGL: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ధనుసరి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా జిల్లా
KMM: సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య సతీమణి రుక్మిణమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు. 1977-81 మధ్య ఎమ్మెల్యేగా సేవలందించిన సీతారామయ్య కుటుంబంలో ఈ మృతి విషాదం నింపింది. ఏన్కూర్ మండలం బీఆరపురం గ్రామంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు
GNTR: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. గతంలో కిలో రూ.50 వరకు పలకగా, ప్రస్తుతం తెనాలి మార్కెట్లో ధర రూ.10కి పడిపోయింది. హోల్సేల్ మార్కెట్లో కేవలం రూ.8కే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి భారీగా పెరగడమే ఈ ధరల పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
JN: జిల్లా కేంద్రంలో మంగళవారం ఫ్లైఓవర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్ను టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరూ ప్రాణాల
TG: రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానంతో భేటీ అయి తుది పేర్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఒక సీటును సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి కే