VZM: నిబంధనలకు విరుద్ధంగా అధిక పెన్షన్ పొందుతున్న ముగ్గురు విశ్రాంత ఉద్యోగులపై బొబ్బిలి సబ్ ట్రెజరీ అదికారి పద్మనాభం సోమవారం పోలీసులకు పిర్యాదు చేసారు. ఇటీవల జరిగి ఆడిట్లో ఈ అక్రమం వెలుగుచూడటంతో,పెన్షన్ సొమ్మును తిరిగి చెల్లించాలని STO అధికారులు నోటీసులు ఇచ్చినా వారు స్పందించకపోవడంతో ఆయన పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.