AKP: పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు 138 మందికి పాఠ్యపుస్తకాలను సోమవారం ప్రిన్సిపల్ మరియు డీఐఈఓ మద్దిలి వినోద్ బాబు పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే సిద్ధం కావడానికి జిల్లాలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.