KNR: శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామంలో మార్చి 10, 11 తేదీల మధ్య రాత్రి సమయంలో 6 ఇళ్లలో దొంగలు తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేశవపట్నం ఎస్సై సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేద
JGL: వెల్గటూర్ మండలం ముక్కట్రావ్పేట గ్రామంలో రూ. 22.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయ భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారా
SRCL: బోయినపల్లి మండలం స్థంభంపల్లి గ్రామంలోని గంజివాగు హై లెవల్ బ్రిడ్జి చివరి దశ పనులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బ్రిడ్జి పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని ఎ
TG: హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం ఫిన్టెక్ సంస్థ ఫోన్ పే రూపే ఆన్-ది-గో కార్డును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కార్డు ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా చెల్లింపులు చేసుకోవచ్చు. దీనిని హైదరాబాద్ మెట్రో టికెట్ కౌ
అమెరికాలో రిలయన్స్ తన తొలి రిఫైనరీని నిర్మించనుంది. ఈ మేరకు US ప్రభుత్వంతో రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ ప్రకారం 125 బిలయన్ డాలర్ల విలువైన 1.2 మిలియన్ బ్యారెళ్ల అమెరికా లైట్ షెల్ చమురును కొనుగోలు చేసి ప్రాసెస్ చేయనుంది. రోజుకు 18.4 మి బ్యారెళ్ల
1913: మహారాష్ట్ర మాజీ సీఎం యశ్వంతరావు జననం1930: మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహన్ని ప్రారంభించిన రోజు1937: తెలంగాణ సంస్కృత వాచస్పతి శ్రీ భాష్యం విజయసారథి జననం1963: తెలుగు సినిమా ఎడిటర్ అక్కినేని శ్రీకర ప్రసాద్ జననం1984: గాయని శ్రేయా ఘోషల్ జననంజాతీయ ధూమపాన
మహాకుంభమేళాతో ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకోవడంపై దర్శకుడు సనోజ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాహం ముమ్మాటికీ లవ్ జీహాద్లో భాగమేనని ఆరోపించాడు. ఆమెను మోసం చేసి ఈ పెళ్లి చేసుకునేలా చేశారని మండిపడ్డాడు. మోనాలిసా జ
TG: రాష్ట్ర అధికార ప్రతినిధుల పేర్లను బీజేపీ ప్రకటించింది. మొత్తం 27 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది. సంగప్ప, రాణి రుద్రమ, కిశోర్, శ్రీనివాస్, విఠల్, సునీతా, వికాస్, తాడూరి శ్రీనివాస్, దశమంత రెడ్డి, చీకోటి ప్రవీణ్, కప్పర ప్రసాద్, తదితరులను అధిక
AP: రాష్ట్ర ప్రజల ఆకాంక్షే ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలకు ప్రేరణ అని మంత్రి లోకేష్ వెల్లడించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పారు. సాంకేతికత అనేది ఒక సాధన మాత్రమేనని.. నిజమైన మార్పు సాంస్కృతికంగా జ