VSP: శ్రీహరిపురం జీవీఎంసీ వాణిజ్య సముదాయంలో దుకాణదారులు ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా అద్దెలు చెల్లిస్తూ దుకాణాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్కింగ్ లేకుండా కాయగూరలు, పండ్ల బండ్లు ఉండడంతో వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 దు
PPM: సీతంపేటమండలం దాసుగుమ్మడ నుంచి అంబలిగండివెళ్లే రహదారి రాళ్లు తేలి అధ్వానంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అటవీ ఉత్పత్తులు మార్కెట్కు తరలించడానికి, రోగులను అంబులెన్స్లో ఆసుపత్రులకు తీసు
VKB: వ్యవసాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులను అవలంభించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ అన్నారు. బుధవారం డ్రోన్ ఆపరేటింగ్పై పైలెట్ ప్రాజెక్టుగా శిక్షణ ఇచ్చారు. సాంకేతిక ఆధారిత జీవనోప
సప్లిమెంట్స్ ఇష్టం లేని వారికి ఈ సహజ ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అరటిపండు+పీనట్ బటర్ తక్షణ శక్తిని ఇస్తే, బ్లాక్ కాఫీ వర్కవుట్పై ఏకాగ్రతను, మెటబాలిజంను పెంచుతుంది. ఓట్స్ ఎక్కువ సేపు అలసిపోకుండా ఎనర్జీని అందిస్తాయి. ఖర్జూరాలు & నట్స్ ఎ
E.G: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం గడువు నెల రోజుల్లో ముగుస్తుంది. 2021 ఫిబ్రవరి 9,13,19,21 తేదీలలో నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచినప్పటికీ అధికారం మాత్రం ఆ ఏడాది ఏప్రిల్ 3న చే
PLD: రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలో నంబర్–1గా నిలపాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక టూరిజం పాలసీని ప్రకటించిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో పర్యాటక శాఖ బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లా
SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్నబోనాలలో మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించడం విమర్శలకు దారితీసింది. అదే వార్డుకు చెందిన రేగుల యాదగిరి మృతిచెందగా, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ రథం కోసం పలు సార్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో ముగ్గురు బాధితులు 90 శాతం గాయాలతో చికిత్స పొందుతున్న
అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్ పూర్తికాగానే అఖిల్ డబ్బింగ్ పనులు మొదలుప
WGL: కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగాల పేరుతో కొందరు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. నిర్మాణ బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు అప్పగించగా, సోషల్ మీడియాలో కాంట్రాక్ట్ ఉద్యో