BDK: మణుగూరు మల్లేపల్లి సింగరేణి పార్క్ సమీపంలోని గోదావరి తీరంలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో మంగళవారం గోదావరిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. మణుగూరు మల్లేపల్లి సింగరేణి పార్క్ సమీపంలోని గోదావరి తీరంలో గుండి
కృష్ణా: గుడివాడలో బెట్టింగులు,పేకాట, వ్యభిచారం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నంబర్ ప్లేట్లు లేని బైకులు, కార్లుకు గుడివాడలో అనుమతి
KNR: మానకొండూరు నుంచి రేకొండకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నామని చిగురుమామిడి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్లను సీజ్ చేసి, యజమానులైన చింతకాయల రాజశేఖర్, అనిల్, కనుకట్ల రమేశ్, కీర్తి సంపత్, ముంజ రమేశ్
నెల్లూరులో చోరీలు, హత్యల వంటి కేసుల ఛేదనలో క్లూస్ టీం కీలక పాత్ర పోషిస్తోంది. వేలిముద్రలు, రక్త నమూనాల ఆధారంగా నిందితులను పట్టుకుంటున్నారు. ఇటీవల గూడూరు, నవాబుపేట పరిధిలోని దొంగతనాల కేసులను ఈ బృందం ఛేదించింది. 2025లో ఇప్పటివరకు 50 కేసులను పరిష్
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ ఆవరణలో బుధవారం నుంచి 10వ తేది వరకు సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సుందరకాండ పారాయణం జరుగుతుందన్నారు. ఈ పారాయణాన్ని ఎం.ఎస్ రా
BPT: అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 33వ మైలు వద్ద మంచినీరు తాగేందుకు దిగిన మహిళ నీటి ప్రవాహం వేగానికి కాలువలో కొట్టుకుపోయింది. వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి భవాని (28) మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పొలం నుంచి తిరిగి వస్తూ మంచి
AP: ఈనెల 9న నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. డోన్ మండలంలోని కొత్తబురుజులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. దీంతో చంద్రబ
MDK: గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన “క్రీడాప్రాంగణాలు” కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయి. రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం నేడ
PLD: మాచర్ల పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు జరగనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణు బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరుకానున్నారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, ర
AKP: రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఎంతోమంది క్షతగాత్రులకు ప్రాణదాతలుగా మారే అవకాశం లభిస్తుందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సీఐ జే.మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన