VZM: కొత్తవలస పట్టణ కేంద్రం కుమ్మరివీధిలో శ్రీకాకుళపు శ్రీను ఇంటిలో గత నెలలో ముగ్గురు నిందితులు దొంగతనానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.కేసులో మూడో నిందితుడైన సంత మార్కెట్ ఎస్సీ కాలనీ చెందిన కే.నానిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి మండ చైను, మూడు బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ షణ్ముఖరావు తెలిపారు.