BDK: మణుగూరు మల్లేపల్లి సింగరేణి పార్క్ సమీపంలోని గోదావరి తీరంలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో మంగళవారం గోదావరిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. మణుగూరు మల్లేపల్లి సింగరేణి పార్క్ సమీపంలోని గోదావరి తీరంలో గుండి నాగేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.