T20 ప్రపంచకప్ 2026 క్వార్టర్ ఫైనల్లో వెస్టిండీస్పై భారత్ ఘనవిజయం సాధించి సెమీస్కు చేరింది. 196 పరుగుల లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ 50 బంతుల్లో 97* పరుగులతో వీరవిహారం చేశాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సంజూపై మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రశం
KDP: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కడప ఎంపీ YS అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప మేడా కన్వర్షన్ హాలులో రాయలసీమ లిఫ్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 90% పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ను కావాలనే ఆపేశారని ఆరో
ASF: రెబ్బెన మండలం ఇంద్రనగర్ అమ్మవారిని కరీంనగర్ జిల్లా మానకొండూర్ సీఐ శ్రీలత ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. లోక కళ్యాణం, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉ
ఏలూరులో దేవ తెలకుల రాష్ట్ర సంఘం కార్యదర్శి కాశిన సత్యనారాయణ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. మండపేట (M) ద్వారపూడిలో జరిగిన పరువు హత్యలో తమ సామాజిక వర్గానికి చెందిన సూర్యప్రకాష్ అన్యాయంగా బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మృతికి బాధ్యులైన
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన డీసీసీ అధ్యక్షుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9:20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్, అక్కడి
ATP: కూడేరు మండలంలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం నాటికి జలాశయంలో 3.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. హంద్రీనీవా నుంచి 300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ధర్మవరం కాలు
GNTR: రాజధాని అమరావతిలో రూ. 210 కోట్లతో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలను సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. అదే విధంగా, హైకోర్టు అతిథి గృహం, జ్యూడిషియల్ అకాడమీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమ
MDCL: ‘ఆపరేషన్ సికింద్రాబాద్’ పేరిట రైల్వే సామాగ్రి దొంగతనాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మౌలాలి, అశ్వాపురం ప్రాంతాల్లో గాలింపు నిర్వహించి యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఈ క్రమంలో ఓ ద
VKB: జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తిని కుల్కచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. అడవి పందులను వేటాడేందుకు సదరు వ్యక్తి తుపాకీని వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న