KDP: రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని కడప ఎంపీ YS అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కడప మేడా కన్వర్షన్ హాలులో రాయలసీమ లిఫ్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ 90% పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ను కావాలనే ఆపేశారని ఆరోపించారు. పోలవరం స్పీల్ వే వరకు పూర్తి చేస్తే, పోలవరం ఆశలను సైతం చంద్రబాబు సమాధి చేశారన్నారు.