PLD: నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పీజీ ప్రవేశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ రవికుమార్ ఉన్నత విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఇతర అతిథులు పీజీ కోర్సులు, అడ్మిషన్ విధానం, పరిశోధన అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.