AP: అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి సభ సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. వాటిని పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.