BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పేరును ‘కొత్తగూడెం-పాల్వంచ కార్పొరేషన్’గా మార్చాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలు, సుజాతనగర్లోని 7 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ను ఏర
WNP: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసికందు మరణానికి కారణమైన అగ్రకుల కుల దృహంకారులను అరెస్ట్ చేయాలని ఆదర్శ్ నగర్ కాలనీలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల మాట్లా
TG: హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించి శుభ్రత, నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంట
KRNL: బేతంచర్ల పట్టణం శివార్లలోని డోన్ రోడ్డులో నయారా పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకి, ఇద్దరు గాయపడ్డారు. హెచ్ కొటాల నుంచి వెళ్తున్న ఒక బైక్, డోన్ వైపు నుంచి వచ్చే మరొక బైక్ను ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రుల
PLD: వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ మురళీకృష్ణ మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రైతులు లాభాల కోసం సంప్రద
SRCL: రైతుల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం అని సర్పంచ్ మామిడి రాజు అన్నారు. మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అన్నపూర్ణ జలాశయం ధ్వారా నీరు శుక్రవారం ఇల్లంతకుంట బిక్క వాగులోకి
JGL: గ్రామాల్లో పచ్చదనంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ సంధి రాజమణి అన్నారు. శుక్రవారం పెగడపల్లి మండలం నరసింహునిపేటలో ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వెంట మొక్కలను నాటారు. మొక్కలు నాటేందుకు ప్రతి
ELR: ఉంగుటూరు మండలములో యర్రమిల్లిపాడు నాచుగుంట, గోపీనాథ్ పట్నం చేబ్రోలు గ్రామాలలో శుక్రవారం రాత్రి అక్షరాంద్ర కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలో అక్షర ఆంధ్ర కేంద్రాలు పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. వాలం
ASR: రాష్ట్రంలోని ప్రధాన హిందూ దేవాలయాల్లో GCC ఆధ్వర్యంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలని GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీని కోరారు. అమరావతిలో ఆయనను కలిసి ప్రతిపాదనలు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పర