TPT: ముగ్గురు SV శిల్పకళాశాల విద్యార్థులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కలంకారి వర్క్షాప్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 26 వరకు జరిగిన ఉత్సవంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 21 మంది ప్రముఖ కళాకారులు పాల్గొనగా.. అందులో SV శిల్పకళాశా
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన దాడి ఘటన పైన మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం స్పందించారు. అయన మాట్లాడుతూ.. ఉద్దేశ్య పూర్వకంగానే తమ కాన్వాయ్పై, కాంగ్రెస్ నాయకులపై, BRS నాయకులు దాడులు చేశారన్నారు. దాడుల్లో కానిస్టేబుల్, కాంగ్రెస్ కా
సత్యసాయి: ధర్మవరంలోని ఎన్జీవో హోమ్లో జేఏపీ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయుల ఆత్మీయ సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న పత్రికా మిత్రులను శాలువాల
ATP: అనంతపురంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ జోనల్ స్థాయి శిక్షణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్ధాంతమే పునాదిగా, కార్యకర్తలే బలమని ఆయన పేర్కొన్నారు. ప్రశి
అనకాపల్లి ఎస్పీ కార్యాలయం సమీపంలో గల ఈవీఎం గిడ్డంగిని జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణరావు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం తనిఖీ చేశారు. ప్రధాన ద్వారం సీల్,సీసీ కెమెరాలను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించా
ASR: పాడేరు జిల్లా ఆస్పత్రిలో బ్లడ్ టెస్ట్ రిపోర్టుల కోసం గిరిజన రోగులు గంటల తరబడి ఎదురు చూస్తున్నారని కలెక్టరేట్ ఎస్సీ, ఎస్టీ జిల్లా కమిటీ సభ్యుడు చేండా లోహితాసుడు ఆరోపించారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న రోగులకు సమయానికి రిపోర్టులు అం
KNR: SRR కళాశాలలో జంతుశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ‘ఫ్లేవర్ ఫియస్టా’ పేరుతో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకతతో
SRD: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో శుక్రవారం ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్
NZB: కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లో GP ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు డాక్టర్ టి.శ్రీనివాస్ 95 మందికి కంటి పరీక్ష చేశారు. వారిలో 17 మంది బాధితులకు కంటి ఆపరేషన్లు అవసరం ఉందని గుర్తించారు. నేత్ర పరీక్షలపై