VZM : బావి తరాల కోసం నీటి సంరక్షణకు ఇప్పటినుంచే కృషి చేయాలని డీఎల్పివో శిరీష గంట్యాడ ఎంపీడీవో రమణమూర్తిలు కోరారు. శనివారం గంట్యాడ మండలంలోని రామవరంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని చెరువుల వద్ద అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అనంతరం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. నీటి సంరక్షణకు కొత్త అడుగు అన్నారు.