ELR: ఉంగుటూరు మండలములో యర్రమిల్లిపాడు నాచుగుంట, గోపీనాథ్ పట్నం చేబ్రోలు గ్రామాలలో శుక్రవారం రాత్రి అక్షరాంద్ర కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలో అక్షర ఆంధ్ర కేంద్రాలు పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. వాలంటరీలు నిర్లక్ష్య రాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు.