కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరాకు అడ్వకేట్ పవన్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 21న 4వ పట్టణ సీఐ విక్రమ సింహాతో జరిగిన వివాదాన్ని పరస్పర చర్చలతో సఖ్యంగా పరిష్కరించుకున్నామని, ఎవరి ప్రమేయం లేదని, ఎవరిపై చర
NDL: ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే వెలుగోడులో వేసవికి కొన్ని రోజుల ముందే పుచ్చకాయలు వచ్చినప్పటికీ వాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి
TG: షీ టీమ్స్, CC కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెట్టినా పోకిరీల తీరు మారట్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో మహిళలు, యువతుల్ని అసభ్యంగా తాకుతూ రాక్షసానందం పొందుతున్నారు. HYD నుమాయిష్లో ఇలా చేస్తూ 260 మంది పోకిరీలు చిక్కారు. వీరిలో 22 మంది మైనర్లూ
TG: రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కంను ఏప్రిల్ 1న ప్రారంభించనుంది. సుమారు 30 లక్షల సర్వీస్ కలెక్షన్లతో ఈ డిస్కం ఏర్పాటవగా.. దీనికే వ్యవసాయ ఉచిత విద్యుత్, మెట్రో వాటర్ బోర్డ్, లిఫ్ట్ ఇరిగేషన్ సరఫరాను బదిలి చేసింది. ఇప్పటికే పవర్ అంబులెన్సులతో ఔటేజ్ ప
జింబాబ్వేపై విజయంతో భారత్ T20 WC సెమీస్ ఆశలను నిలుపుకుంది. అయితే అసలు డేంజర్ ముందే ఉంది. దూకుడుగా ఆడుతున్న విండీస్పై మార్చి 1న గెలిస్తేనే భారత్ సెమీస్కు చేరుతుంది. ఇరుజట్లకూ కీలకమైన ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ వర్షంతో రద్దయితే.. మెరుగైన రన్రేట
AP: అనంతపురం జిల్లా బసంపల్లిలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగు స్థానిక పొలాల్లో సంచరిస్తోంది. ఈ క్రమంలో దాన్ని చూసిన స్థానికులు, రైతులు పరుగులు తీశారు. ఎలుగును పట్టుకుని ఇక్కడి నుంచి తరలించాని అటవీ అధికారు
జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచులో భారత్ 72 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 184/7కే పరిమితమైంది. ఆ టీమ్ తరఫున బెనెట్ 97* పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. మన బౌలర్లలో అర్ష్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంత
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వ్యసనం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్ షిప్ రిసెషన్ ఏర్పడుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో వందలాదిగా ఉన్న స్నేహితులు నేడు ఒక్కరికి పరిమితమయ్యారు. దేశంలో 15% మందికి అసలు స్నేహితులే లేకపోవడం ఆందోళనకరం. ఈ ఒంటరి
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 15 ఓవర్లకు 131/2 పరుగులు చేసింది. బెన్నెట్ 78*, రజా 19* క్రీజులో ఉన్నారు. మరుమని 20, మయర్స్ 6 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్, అక్షర్ చెరో వికెట్ తీశారు. జింబాబ్వే విజయ లక్ష్యం 257