MDK: చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న మంగళవారం ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో వీరేశం తెలిపారు. ఉదయం 5 గంటలకు అభిషేకం, అలంకరణ ముగిశాక 6 గంటల నుంచి ద్వారాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఆ రోజున అన్ని రకాల పూజలు, సేవలను నిలిపి
TPT: భక్తులు ముడుపులుగా సమర్పించే చిల్లర నాణేల స్థానంలో పత్రాలు వేసేలా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. చాలామంది క్యూలైన్లలో కాయిన్స్ తీసుకెళ్లడం కష్టం అవుతోంది. ఇకపై పేమెంట్ యాప్ ద్వారా నగదు చెల్లిస్తే పత్రాన్ని ఇస్తారు. దీన్ని మీరు హు
కృష్ణా: పెనమలూరు మండలంలోని కానూరు పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు తులసీ నగర్, వరలక్ష్మిపురం కాలనీ తదితర ప్రాంతాల్లో విద్య
AKP: మాడుగుల మండలం జంపిన గ్రామానికి చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో దొంగతనం కేసు మీద జైలుకు
AP: ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇవాళ సీబీఐ కోర్టుకు వెళ్లనున్నారు. సీబీఐ అధికారులు.. ఆయేషా అస్థికలను వారి తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అనంతరం ఆమె తల్లిదండ్రుల సమక్షంలో తెనాలిలో అస్థికలను ఖననం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయేషా న్యాయపోరాట కమిటీ
MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్సైట్లో టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్నగర్లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్ర
అనకాపల్లి పట్టణం గవరపాలెంలో పునర్నిర్మించిన నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని వచ్చేనెల 8వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రారంభోత్సవ కార్యక్రమాన
W.G: భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్వో, వీఆర్ఎల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. సిబ్బందికి పూర్
SKLM: కవిటి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో త్రినాథ్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీ ప్రణాళికలు, మండల పరిషత్తు ప్రణాళికలు (బీప