SKLM: కవిటి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో త్రినాథ్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీ ప్రణాళికలు, మండల పరిషత్తు ప్రణాళికలు (బీపీడీపీ)పై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు.