W.G: భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వీఆర్వో, వీఆర్ఎల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. సిబ్బందికి పూర్
SKLM: కవిటి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో త్రినాథ్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీ ప్రణాళికలు, మండల పరిషత్తు ప్రణాళికలు (బీప
కృష్ణా: అవనిగడ్డ లోని కార్ల స్టాండ్, చింత చెట్టు సెంటర్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వం కేవలం ఒక రాజకీయ పార్టీ సభ్యత్
NZB: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఇలాత్రిపాఠి ఆదేశించారు. గురువారం సాయంత్రం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్లైన్లో “మనా ఇసుక వాహనం”యాప్ ద్వారానే జరగాల
VSP: మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్రోడ్డులో హోటల్ సుప్రీం సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు సుమారు 50 ఏళ్ల వయస్సు, 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, ఛామనఛాయతో ఉండి తెల
కర్నూలు పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, ఆదోని MLA పార్థసారధి స
RR: కొత్తూరు మండలం ఇన్ములనర్వ గ్రామంలో వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ తెలిపారు. జీపీ నిధుల నుంచి రూ. 4 లక్షల రూపాయలతో కొడిచెర్ల రోడ్డు పక్కన గల అండర్ గ్రౌండ్ సంపు నుంచి ట్యాంకు వరకు ప
BPT: బాపట్ల డివిజన్ పరిధిలో గురువారం పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.తనిఖీల్లో భాగంగా నిబంధనలు లేని 40ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇందులో బాపట్ల పట్టణంలో 10, రూరల్ పరిధిలో 3, చందోలులో 3, కర్లపాలెంలో 5, పర్చూరులో 12, యద్దనప
JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకులస్తుల దాడిలో మరణించిన బేబీ మౌనిక ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ జగ కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్ట