JGL: నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకులస్తుల దాడిలో మరణించిన బేబీ మౌనిక ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ జగ కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు.