WGL: డ్రైవర్ల కంటి చూపు బాగుంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించగలమని CP సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని, పబ్లిక్ ట
KMR: కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘటన్ సృజన్ అభియాన్ 7వ రోజు శిక్షణ శిబిరం విజయవంతంగా జరిగింది. రాజ్యసభ సభ్యుడు, AICC మైనారిటీ విభాగం ఛైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ గార్హీ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ స్థాయి నిర్మాణ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ఎన
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం విశేష వేడుకలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం. రాత్రి 9:00 గంటలకు శృంగార డోలోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం ఉత్సవాలు పరిసమాప్తి గావిస్తున్నట్లు ఆలయ
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) దూరవిద్య కేంద్రం 2026 క్యాలెండర్ సంవత్సరానికి గాను 5 ఎంబీఏ స్పెషలైజేషన్లకు యూజీసీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో నుంచి అనుమతి పొందినట్లు సీడీఈ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అలాగే, మార్చి 8న జరగా
W.G: హైదరాబాద్ AIG లో చికిత్స పొందుతున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజును ప్రఖ్యాత సినీ నటుడు మంచు మోహన్ బాబు శుక్రవారం ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఆరోగ్యం గురించి ఆరా తీశారు. RRR త్వరగా కోలుకోవాలని ఆకాం
శ్రీ విష్ణు, రెబా మౌనికా జాన్ జంటగా నటించిన మృత్యుంజయ్ చిత్రం.. మార్చి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రేపు విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా, మొదటి సారి శ్రీ విష్ణు కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాల నుంచి సస్పెన్స
AP: అమరావతిలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన ఒక కుటుంబం ఉపాధి కోసం వలస వచ్చింది. ఇంట్లో చికెన్ వండుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో అన్న బబ్బు గౌడ్ ఇనుప రాడ్తో తమ్ముడు జితేరాజ్పై దాడి చేసి చంపేశాడు. నేరం బయటపడ
MDK: రామాయంపేట పట్టణంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ జంపర్ మారుస్తుండగా బచ్చు రాజు పల్లి తండాకు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు బాబు లాల్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో తోటి సిబ్బంది వెంటనే స్
MBNR: రాజాపూర్ మండలంలో మొదటి విడతగా 13 గ్రామపంచాయతీలకు చెందిన నూతన వార్డు సభ్యులకు గత 5 రోజులుగా మండలంలోని రైతు వేదికలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. వార్డు సభ్యులకు ఎంపీడీవో విజయలక్ష్మి సర్టిఫికెట్స్ అందజేశారు. వార్డు సభ్యుల
NDL: బీజేపీ యువమోర్చా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. విజయ భాస్కర్ శుక్రవారం ఎన్నికయ్యారు. 2014 నుంచి డోన్ పట్టణంలో విద్యార్థి హక్కుల కోసం ఉద్యమం చేశారు. యువత శక్తిని జాతీయ నిర్మాణంలో భాగం చేయడం, కేంద్ర సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి తీసు