NRML: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని చిన్నారుల
SKLM: ఈనెల 16వ తేదీ నుండి జరగనున్న పదో తరగతి పరీక్షలను విద్యార్థులను సన్నద్ధం చేయాలని ఎంఈవో-1 ఉప్పాడ శాంతారావు పిలుపునిచ్చారు. శనివారం నరసన్నపేట మండలం మాకివలస జడ్పీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించార
TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో విచారణకు ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. దానం పిటిషన్పై స్పీకర్ తుదివాదనలు వింటున్నారు. దానం, కడియం కేసులో ఒకేసారి స్పీకర్ తీర్పు ఇవ్వనున్నా
WNP: వనపర్తిలో నేటి నుంచి మూడు రోజుల పాటు విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జియోహాట్స్టార్లో ఈ మ్యాచ్ను ఒకే సమయంలో ఏకంగా 65.2 మిలియన్ల మంది వీక్షించడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ క్రీడలోనైనా ప్రత్యక్
BDK: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా 99 రోజుల కార్యాచరణన
KMM: గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో ఒకపూట పోషకాహారం తీసుకోవాలని సూపర్వైజర్ సూచించారు. మధిర-1 సెక్టార్ పరిధిలోని ఆర్సీఎం చర్చ్ రోడ్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఆరోగ్య లక్ష్మి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్
VZM: జిల్లాలోని 26 కేజీబీవీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయ
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం గెడ్డకంచరాం గ్రామంలో ఎంపీ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎంపీకి అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్
సత్యసాయి: కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 10న జరగనున్న రథోత్సవ ఏర్పాట్లను జిల్లా SP సతీష్ కుమార్ శనివారం పరిశీలించారు. రథం సాగే మార్గాలు, ప్రధాన కూడళ్లలో భద్రతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా సీ