NRML: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని చిన్నారులకు పౌష్టిక ఆహారం అదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.