HYD: నగర శివారు కీసరలోని గోషాల వద్దగల చెరువులో భారీ చేప వలకు చిక్కింది. ఇక్కడ ఓ రైతు ఆదివారం సరదగా అలా చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ఒకేసారి వలకు 14 కేజీల భారీ చేప చిక్కడంతో అతడు ఎగిరి గంతేశాడు. ఆ కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. ‘సండే
MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాను బట్టి రాష్ట్రంలో బీసీలకు నిధులను కేటాయించాలని బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీలలో ఉన్న ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ని
KRNL: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రీయల్ పార్కులో ప్రముఖ ఫార్మా సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు కోసం నిన్న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని, భూమి పూజ చ
SRPT: సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ క్రాక్ డౌన్ కోదాడలో సంచలనం సృష్టించింది. బెనాన్స్ యూప్ ద్వారా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతరుల బ్యాంక్ ఖాతాలను వాడుకుంటూ సైబర్ మో
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ఆయుష్షు హోమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ ఆయుష్ హోమం చేయడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య వ్యాధులను మరియు మానసిక రుగ
నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత
సత్యసాయి: భారతీయ వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి ఈనెల 9 నుంచి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల
తమిళ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో ‘సూర్య 46’ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. మార్చి 2న ఉదయం 10:18 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమ
SKLM: పోలాకి మండలం గంటపేట గ్రామంలో ఉన్న శ్రీ అసిరి తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య అమ్మవారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయన వెంట ఎంపీపీ బైరాగి నా
TG: హైదరాబాద్లోని హైదర్షాకోట్కు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లింది. గంధంగూడలో మూసీ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. మూసీ బాధితులతో కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప