BDK: రేపు జూలూరుపాడు మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటిస్తారని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని సూరారం తండా వెంకన్నపాలెం గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవాలు చేస్తారని వారు తెలిపారు. అనంతరం జూలూరుపాడు మ
VSP: గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులతో చెరువులు, పార్కుల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారని ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు తెలిపారు
కృష్ణా: గన్నవరం MPDO కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమం, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలపై 17 అవగాహన స్టాళ్
VSP: కోన వెంకట్ ప్రొడక్షన్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ‘బ్యాండ్ మేళం’ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా విశాఖలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. తెలంగాణ బ్యాక్డ్రాప్లో బా
టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెంచరీ మిస్ చేసుకుంది. ఈ పోరులో ఇంగ్లండ్(2), సౌతాఫ్రికా(1), శ్రీలంక(1), పాకిస్తాన్(2), కెనడా(1), న్యూజిలాండ్(1) జట్ల నుంచి సెంచరీలు నమోదయ్యాయి. అయితే భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ రెండు సార్లు సెంచరీకి చేరువగా వచ్చి అవుటై అ
ఇరాన్ దాడులపై యూఏఈ సంచలన ప్రకటన చేసింది. ‘ఆత్మరక్షణగానే ప్రతిదాడులకు దిగాం. ఇరాన్ మా దేశంపై 1400కుపైగా.. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ అన్యాయంగా దాడి చేసింది. దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే’ అని పేర్కొంది.
VZM: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని
MDCL: కూకట్పల్లి KPHBలో మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలో ఆరుగురు, KPHBలో 14 మందిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ వ్యాప్తంగా అత్యధికంగా మియాపూర్లో 51 మందిపైన కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ
AKP: రాంబిల్లి(మం) పంచదార్లలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. జీడి, మామిడి తోటలను సాగు చేసుకుంటూ గత ఎన్నో ఏళ్ల నుంచి కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు.
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీఐడీ కస్టడీ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ నాలుగో రోజు విచారణ ముగిసింది. గుంటూరు ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని సీసీఎస్ పీఎస్లో సునీల్ నాయక్ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన సరైన సమాధానాలు చెప్పడంలే