గుంటూరు GGHప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాల కేంద్రాలుగా అనుమతి పొందిన దుకాణాల్లో పరుపులు, దిండ్లు వంటి ఇతర వస్తువులను విక్రయిస్తూ రోగుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు వదంతులు వినిప
KDP: ఎర్రగుంట్ల ICL సిమెంట్ పరిశ్రమ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జరిగింది. మృతుడు YGL శాంతినగర్కు చెందిన ప్రసాద్(22)గా గుర్తించారు. ద్విచక్ర వాహనంలో ముద్దునూరులోని మిత్రుని వద్దకు వెళ్లి వస్తుం
HNK: కాజీపేట మండలం భట్టుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో మంగళవారం విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు అధ్యాపకులు గాయపడ్డారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం సాయంత్రం మళ్లీ గొడవగా మారగా, అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధ
NGKL: నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని దేవుని పడకల్లుకు చెందిన రాజమోని ప్రవీణ్కు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.38,500 ముఖ్యమంత్రి సహాయ నిధి చ
BPT: “మన ఊరు-మన బడి-మన భవిష్యత్” కార్యక్రమంలో భాగంగా ZPHS అడుసుమల్లి ఉపాధ్యాయులు గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గ్రామంలోని బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మంచి విద్య, నాణ్యమైన సదుపాయాల
ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేశ్ మంగళవారం తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులైన 18-25 ఏళ్ల పురుషులు సేల్స్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ పోస్టులకు అర్
PDPL: ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా సుల్తానాబాద్ బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పరి
NRPT: ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు సరైన లబ్ధిదారులకు సులభంగా చేర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి రామకృష్ణ రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అదనపు కలెక్టర్
NLR: ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. జిల్లా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. శాసనమండలిలో టీటీడీ కల్తీ నెయ్యి ఘటనతో పాటు పలు సమస్యలప
KNR: రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గుంతల మరమ్మతులు చేపట్టినట్లు కరీంనగర్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, యుద్ధప్ర